చాలా మంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటారు. ప్రైవేటు హాస్టల్స్ అయితే వసుతుల విషయంలో దాదాపుగా ఎలాంటి ఫిర్యాదులు ఉండకపోవచ్చు. ఎందుకంటే పిండి కొద్ది రొట్టే అన్నట్లు మీరు కట్టే ఫీజులకు తగ్గట్లుగా అక్కడ వసతులు ఉంటాయి. అదే ప్రభుత్వ వసతి గృహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతుల కోసం నిధులు విడుదల చేస్తున్నా కూడా చాలా మంది వార్డెన్లు వాటిని వినియోగించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. […]
తెలంగాణలోని నారాణయణ ఖేడ్ కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిన్న బాలికలు అస్వస్థకు గురయ్యారు. కొందరు వాంతులు, విరోచనాలతో నీరసించి పోయారు. మరికొందరు కడుపు నొప్పిని తాళలేక విలవిలాడిపోతోన్నారు. 35 మంది విద్యార్ధినిలను నారాయణ ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోన్నారు. విద్యార్ధినిల తల్లిదండ్రులతో ఆస్పత్రి కిటకిటిలాటింది. వాంతులు, కడుపు నొప్పితో బాలికల అల్లాడిపోతోన్నారు. సంగారెడ్డి జిల్లాల నారాణయణ ఖేడ్ లోని కస్తూరిబా బాలికల వసతి గృహంలో శనివారం […]
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో స్కూల్ హాస్టల్ లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేవని విద్యార్థినులు ఆందోళన బాట చేపట్టారు. చదువు తప్పితే మిగతా అన్ని విషయాల్లో ఈ కాలేజ్ లో సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఫుడ్ కూడా వేస్ట్ వాటర్ తో వండుతున్నారని, పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని మండిపడుతున్నారు. శుభ్రత పాటించడం లేదని, తాగడానికి మంచి నీరు అందుబాటులో […]
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం గుంటూరు జిల్లా వినుకొండలోని గురుకుల పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం బాలయోగి గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లాల్సిన మంత్రి సురేష్.. నేరుగా అక్కడికి వెళ్లకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆఖస్మిక తనిఖీ చేశారు. ఆ తరవాత బాలయోగి గురుకుల పాఠశాలను సందర్శించారు. కస్తూర్బా గాంధీ […]