కర్ణాటకలో ఈ నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.. మే 13న ఫలితాలు వెలువడున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు హూరాహూరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.