గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా హిజాబ్ వివాదం సంచలనాలు రేపింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హిజాబ్ వివాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. డా.జే హల్లీ ఫెడరేషన్ ఆఫ్ మసీద్ మదారిస్, వక్ఫ్ సంస్థలు ఈ పిటిషన్ వేశాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ […]