శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2019లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో శ్రీకాంత్ అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో తన ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో.. ట్రీట్మెంట్ తీసుకోవాలని భావించాడు. అయితే
మూడేళ్ల క్రితం జర్మనీలో ఉన్నత చదువులను అభ్యసించడానికి వరంగల్ జిల్లా కరీమాబాద్కి చెందిన కడారి అఖిల్ వెళ్లాడు. రెండు రోజల క్రితం ఓ నదిలో గల్లంతయ్యాడు. ఈ ఘటనతో అఖిల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ, తమ కొడుకు వివరాలను తెలిపేందుకు సాయం చేయాలంటూ కేటీఆర్ను ట్విటర్ ద్వారా కోరారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. తన వంతు సాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రేట్ వరంగల్ కి చెందిన కడారి అఖిల్ […]