ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలి ప్రాంతంలోని కేశవనగర్ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన హిమాన్షు తన మొదటి పబ్లిక్ స్పీచ్ తో అబ్బురపరిచాడు.