సోమవారం తనపై జరిగిన దాడికి సంబంధించి ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరుతున్నారు. నాపై దాడి జరిగిన రోజు తెలంగాణలో చీకటి రోజని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: Prashant Kishor: కాంగ్రెస్కు షాక్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ! ఇక ఈ ఘటనపై కేఏపాల్ […]
తెలుగు రాష్ట్రాల్లో పాలన గాడి తప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పుడున్న అధికార పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. భాజపా తప్పులను ఎత్తి చూపుతున్న మంత్రి కేటీఆర్.. తెరాస తప్పులను ఎందుకు కప్పిపుచ్చుతున్నారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని కేఏ […]
స్పెషల్ డెస్క్- ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చక్రం తిప్పిన కేఏ పాల్ గుర్తున్నారు కదా. మరి ఆ తరువాత ఏమైందో గాని పూర్తిగా చతికిలపడిపోయారు. ఎప్పుడు ఏదేశంలో ఉంటారో తెలియనంత బిజీగా ఉండే కేఏ పాల్ ప్రజా శాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక కేఏ పాల్ ఎక్కువగా ప్రపంచ రాజకీయాలు, సమస్యలపై మాట్లాడుతుంటారు. అందులో ప్రదానంగా పలు దేశాల మధ్య యుధ్దాలు జరగకుండా ఆపానని చెప్పుకుంటుంటారు కేఏ పాల్. ఇదిగో ఇప్పుడు అఫ్ఘానీస్థాన్లో ప్రస్తుత […]
విశాఖపట్నం- కేఏ పాల్.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ప్రముఖ మత గురువు అయిన కేఏ పాల్.. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాధినేతలతో నేరుగా మాట్లాడే చొరవ ఉన్న కేఏ పాల్.. ఆ తరువాత ఎందుకో చల్లబడి పోయారు. ఏదేశానికి వెళ్లాలన్నా సొంత బొయింగ్ విమానం కలిగిన కేఏ పాల్ రాజకీయాల్లోకి వచ్చి కొంత చులకనయ్యారని చెప్పవచ్చు. ప్రజా శాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో […]