శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి అందాలను ఆకాశం నుంచి వీక్షించడానికి ఏరో డాన్ అనే సంస్థతో కలిసి అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది.