విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. విశాఖ గర్జనను ముగించుకొని ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం ‘విశాఖ గర్జన’ పేరుతో వైసీపీ కార్యక్రమం. సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన […]
ఇటీవల జరిగిన ఏపీ వర్షకాల అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశంపై నందమూరి వారసులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేరు మార్చడాన్ని తప్పుబట్టారు. ఇదే అంశంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. యూనివర్సిటీ పేరు మార్పు అంశాన్ని నందమూరి బాలకృష్ణ ఖండించారు. […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే.. చెంప ఛెళ్లుమనిపిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. ఎవరి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్ని వైద్య కళాశాలలు వచ్చాయనే అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్కు సవాల్ విసిరారు జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘‘అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎన్టీఆర్ ఎందుకు గుర్తు రాలేదు. లోకేశ్ పాదయాత్ర కాదు.. […]
ఈమధ్యకాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సీనియర్ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మరణించారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 11న ఆయన మరణించారు. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న ఇంట తీవ్ర విషాదం చోటుకుంది. ఆయన మాతృమూర్తి జోగు జోజమ్మ(98) మరణించారు. మాజీ మంత్రి, అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ గత […]
అమరావతి- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోంది. రాజ ద్రోహం నేరం కింద ఆయనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తరువాత విషయం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆయనను ప్రస్తుతం సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రఘురామ కృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేధికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు అధికారులు. దీంతో ఇప్పుడు తనను […]