దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అంటే తెలియని వారు ఉండరు. రాజకీయాల్లో ఆయన ఒక మంచి వ్యూహకర్తగా పిలుస్తుంటారు. ఇటీవల ఆయన సొంత రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి జన్ సురాజ్ పేరు తో పాదయాత్ర చేస్తున్నారు.