కరోనా కారణంగా దేశంలోని అన్నీ రాష్ట్రాలలో పొలిటికల్ హీట్ తగ్గిపోయింది. రాజకీయ నాయకులు సైతం బయటకి రావడనికి బయపడే పరిస్థితిలు నెలకొన్నాయి. కానీ.., ఇంత జరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పొలిటికల్ హీట్ తగ్గడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటూనే వస్తోంది. ఒకవైపు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఇలాంటి సమయంలోనే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై […]