ఎక్కడికైనా మనం పయనిస్తున్నామంటే ముందుగా అన్ని సర్ధి పెట్టుకుంటాం. ఇక రైలులో కొన్ని గంటల పాటు ప్రయాణించాల్సి వస్తే.. వాటర్ బాటిల్స్, తినే ఆహార పదార్థాలను సిద్ధం చేసుకుంటుంటారు పెద్దలు. ఎందుకంటే రైలులో ఏదీ కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది
తరచుగా రైలు ప్రయాణాలు చేసే వారు ఈ ఒక్క పని చేయడంతో వారు కుటుంబానికి కొండంత భరోసానిచ్చినవారువుతారు. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుని రూపాయి కంటే తక్కువ చెల్లించి ఏకంగా రూ. 10 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం..
కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కువ సంఖ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? మీ అందరి కోసం రైలు బోగీ లేదా రైలుని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.
అత్యవసరంగా రైలు ప్రయాణం చేయాలా..? మీ వద్ద టిక్కెట్ కు సరిపడా డబ్బులు లేవా! అయినా బెంగ అక్కర్లేదు. ప్రయాణీకులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకుగాను ఐఆర్సీటీసీ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది.
దూరాబారాలు ప్రయాణం చేయాలంటే కచ్చితంగా రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా రైళ్లలో అయితే ఎంతో కంఫర్ట్ గా కూడా ఉంటుంది. పైగా రైల్వేస్ దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ఇప్పుడు రైల్వే శాఖ తమ ప్రయాణికులకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది.
చాలా మంది రైళ్లలో ప్రయాణం చేయడంపై ఆసక్తి చూపిస్తుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. రైల్లో జర్నీ చాలా సౌకర్యంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. అలానే తమ వెంట పెంపుడు జంతువులను తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ జంతువుల విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే టీటీడీ బోర్డు భక్తులకు అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుంది. అలానే రైల్వేశాఖ కూడా శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
కొన్ని అప్లికేషన్ లను ఇన్ స్టాల్ చేస్తే ఫోన్లు హ్యాంగ్ అయిపోవడం, డేటా చోరీకి గురవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఒక యాప్ ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. ఆ యాప్ ఇన్ స్టాల్ చేస్తే క్షణాల్లో ఖాతాలో డబ్బులు మాయమవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్ ఏంటంటే?
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు వెళ్లాడానికి ప్లాన్ వేస్తారు. పిల్లలకు సెలవులు కావడంతో.. కుటుంబం అంతా కలిసి సరదాగా తిరిగి రావాలనుకుంటారు. ఈ క్రమంలో విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఓ బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు..
అందరి ప్రయాణాలు ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లేలా ఉండవు. కొందరికి నెల రోజుల ముందే ప్లానింగ్ ఉంటే.. కొందరికి అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. టికెట్లు దొరికినా బ్యాంకు సర్వర్లు నాకు కొంచెం రెస్టు ఇవ్వురా అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఇక పొరపాటున డబ్బులు ఇరుక్కుపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఆ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు, మళ్ళీ మన డబ్బులతో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వెనక్కి వస్తాయో తెలియదు. దీనికి చాలా రోజులు పడుతుంది. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ.