సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్రమార్కులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. ఎన్నో సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.