కృష్ణా నది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ఎంతో కీర్తిగడించిన ఈ దుర్గామాత ఆలయం ఈ మధ్యకాలంలో వివిధ కారణలతో వార్తల్లో ఉంటుంది.
గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్లో పిడుగులు కూడా పడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు రావడతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల బోర్డింగులు, పెద్ద చెట్లు విరిగిపోయాయి.
మన దగ్గర సినీ తారలకు ఉండే అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమాన హీరో, హీరోయిన్ల కోసం ఏం చేయాడానికి అయినా వెనకాడరు. ఇక కొందరైతే.. తమ అభిమాన హీరో వాడిన వస్తువులు, దుస్తులు వంటివి సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఇంతకు ఏం చేశారంటే..
దేశంలోని ప్రముఖ అమ్మవారి పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. కృష్ణా నది ఒడ్డున వెలసిన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక దసరా పండగ సందర్భంగా అమ్మవారికి నవరాత్రుల పూజలు మొదలయ్యాయి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. నేడు ఇంద్రకీలాద్రిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కొంతమంది వికలాంగులు, వృద్ధులను ఇబ్బందులు పడ్డారు. […]
మన దేశంలో జీవులను దేవుళ్లగా పూజిస్తుంటాం. ఆవు, పాము వంటి జీవాలకు నిత్యం పూజలు చేస్తుంటారు. ఎదైనా కారణాలతో అవి మరణిస్తే మనుషులకు చేసినట్లే అంత్యక్రియాలు చేస్తుంటారు. అలాంటివి ఎక్కువగా గ్రామాల్లో చూస్తుంటాము. అయితే చనిపోయిన ఓ పాముకు అంత్యక్రియాలు చేసిన ఘటన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లుగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై జంట పాములు సంచరిస్తూ ఉన్నాయి. ఇటీవలికాలంలో అవి ఆలయ ప్రాంగణంలో కూడా కనిపించేవి. ఆ రెండు […]