ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ.. ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పురుష క్రికెటర్లను, మెన్స్ టీమ్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే బీసీసీఐ.. ఉమెన్స్ క్రికెట్ టీమ్పై మాత్రం చిన్నచూపు చూస్తోందంటూ క్రికెట్ అభిమానుల మండిపడుతున్నారు. అందుకు కారణం.. తమ టీమ్కు ఒక బౌలింగ్ కోచ్ను నియమించమని సాక్ష్యాత్తు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అభ్యర్థించడమే. ఇటివల ఆస్ట్రేలియాలపై రెండో వన్డేలో గెలిచి.. ఆసీస్ వరుస విజయాల పరంపరకు బ్రేక్ వేసిన టీమిండియా.. […]