వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియాపై విమర్శల జడి పెరిగింది. ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు బోర్డు తీరుపై మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.