తెలగాణ రాష్ట్రంలో మరో అద్భుత కట్టడం ఏర్పాటు అయ్యింది. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వదించారు.