రిజర్వేషన్ల రగడ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అగ్గి రాజేసింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు చెలరేగి హింసాత్మకంగా మారాయి. వీటిని అదుపు చేసేందుకు ఆర్మీ, అసోం రైఫిల్స్ రంగంలోకి దిగాయి.