ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పాడ్డారు. జవాన్లతో వెళ్తున్న మిని బస్సును ఐఈడీ బాంబు పెట్టి పేల్చారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.