ఆయనొక సినిమా ప్రొడ్యూసర్.. అందులోను మాములు సినిమా కి ఆయన ప్రొడ్యూసర్ కాదు. దేశ భక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాకి ప్రొడ్యూసర్. మన దేశం స్వాతంత్రం పొందటానికి కారణమైన ఎంతో మంది వీరుల గురించి మనకి తెలుసు.
కమెడియన్ యాదమ్మ రాజు అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు బుల్లితెపై వచ్చిన పటాస్ కామెడీ షో ద్వారా పరిచయం అయిన యాదమ్మ రాజు తర్వాత పలు కామెడీ షోల్లో పాల్గొంటూ వస్తున్నారు. తన కామెడీ టైమింగ్, పంచ్ డైాలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు.
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బెడ్ పై పడుకుని పృథ్వీరాజ్ ఒక వీడియో బైట్ కూడా రిలీజ్ చేశారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లుగా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ 1980 ది బర్నింగ్ ట్రైన్ చిత్రంతో నటిగా కెరీర్ ఆరంభించిన ఖుష్బు ఆ తర్వాత తమిళ, తెలుగు ఇతర భాషా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం బీజేపీ రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
బలగం సినిమా చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా మాట్లాడే అంశం క్లైమాక్స్ సాంగ్. సినిమాకే ఆయువుపట్టుగా నిలిచిన ఈ పాటను నిజ జీవితంలో బుర్ర కథలు చెప్పుకునే జంట పాడి, నటించారు. సినిమా ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వీరి జీవితంలో అనేక కష్టాలు, కన్నీళ్లు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు బలగం గాయకుడు. ఆ వివరాలు..
ఈ మద్య ప్రమాదాలు ఏ రూపంలో ఎపుడు ఎలా వస్తాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడం.. కన్నుమూయడం లాంటివి ఘటనలు తరుచూ జరుగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు శుభకార్యాలు, ఉత్సవాల్లో కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల ఎంతో మంది అస్వస్థతకు గురి అవుతుంటారు.
బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఆస్పత్రిలో చేరిన ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ ప్రయాణిస్తున్న కారు మంగళవారం కర్ణాటకలోని మైసూరు శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ కొడుకు, కోడకలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం నాడు మోదీ తల్లి హీరాబెన్.. అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ఇప్పటి వరకు […]