అతి త్వరలో ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రతో జనసేనకు మైలేజీ రావటం ఖాయం. ఇదే విషయాన్ని హరిరామ జోగయ్య జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పుకొచ్చారు.