జూన్ నెల సగం రోజులకు పైగా ముగిసినా ఇంకా వాతావరణం చల్లబడలేదు. వర్షాలు కురవకపోగా ఎండలు మండిపోతున్నాయి. వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉందని విద్యార్థుల ఒంటిపూట బడుల తేదీని ఇంకొన్ని రోజులకు పొడిగించారు. ఎప్పటి వరకూ ఒంటిపూట బడులు ఉంటాయంటే?
ఇప్పటికే పెరుగుతున్న ఎండలు దృష్ట్యా తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు ప్రకటించింది. ఇవి మొదలయ్యి పది రోజులు కూడా గడిపోయాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ లో వీటిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో తల్లిదండ్రులు సైతం సందిగ్థంలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా స్పందించారు.
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి.. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. రోడ్లపై జన సంచారం అప్పుడే తగ్గిపోతుంది.. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.