గుంటూరులో రమ్య హత్య ఘటన మరువక ముందే మరో హృదయ విధారక ఘటన వెలుగు చూసింది. గుంటూరు జిల్లాలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. బాలిక నోట్లో వస్త్రాలు కుక్కి ఐదు గంటలు అత్యాచారం చేశారన్న విషయం తెలిసి అందరి కళ్లు చెమ్మగిల్లాయి. మరీ, గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు పెరిగిపోయాయంటూ ప్రభుత్వంపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఘటనపై గుంటూరు రూరల్ దిశ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. దిశ డీఎస్పీ రవిచంద్ర ఈ కేసుపై ప్రత్యేక […]
పురోహితుడి అంటే ఒకప్పుడు నిజంగానే దైవంలా భావించే వారు. ఊరిలో ఏ కార్యం జరగాలన్నా వారి చేతుల మీదగాననే జరిపించే వారు. సామాన్యుల నుండి జమీందార్ల వరకు పురోహితుడికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుని గౌరవించే వారు. కానీ.., కాలం మారే కొద్దీ పురోహితుల జీవితాలు చాలా దుర్లభం అయిపోయాయి. వాస్తవంలోకి వచ్చి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు పౌరోహిత్యం చేసే వాళ్ళకి సరిగ్గా పెళ్లిళ్లు కూడా కావడం లేదు. సరిపడే ఆదాయం లేక, సరైన గుర్తింపు, మర్యాద లేక.., జంధ్యం […]