పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా గద్దర్ ని ఉద్దేశిస్తూ కాంట్రవర్సల్ పోస్ట్ పెట్టింది. దీంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.