జూలై 1 న నిర్వహించబోయే గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను టిఎస్ పిఎస్ సి ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.