హైదరాబాద్ లో భక్తులు దర్శించుకోవడానికి ఎన్ని ఆలయాలు ఉన్నా.. ముందుగా గుర్తుకు వచ్చేది బల్కం పేట ఎల్లమ్మ గుడి. భక్తుల కొంగు బంగారమైన ఎల్లమ్మతల్లిని నిత్యం భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో మోహన్ బాబు సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు