నేటికాలంలో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు, లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీజుకే వందల్లో వసూలు చేస్తున్నాయి ఆస్పత్రులు. ఇలాంటి సమయంలో పేదలను ఆదుకునేందుకు ఓ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది.