ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచకప్ సమరంలో 12 దేశాలు పాల్గొన్నాయి. వీటిల్లో బలమైన జట్లు అనుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ దశలోని ఇంటి బాటా పట్టాయి. భారత్ జట్టు పాక్ మీద ఓడిపోయింది. దీనిని భారతీయులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి సమాయంలో గ్రూప్ దశ నుంచి కూడా నిష్క్రమించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు ఓ క్రికెట్ అభిమానికిగా…టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు ప్రదర్శనపై భారత్ క్రికెట్ మాజీ […]