వేసవి సెలవులతో పాటు ఈ ఏడాది గంగా పుష్కరాలు ఉన్న నేపథ్యంలో ఏపీ రైలు ప్రయాణీకులకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. విశాఖ పట్నం నుండి వారణాసికి పలు రైళ్లను ప్రకటించింది.