ఇటీవల రోడ్డు పై పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. చేపలు,కోళ్లు,లిక్కర్, నూనె వాడుకునే ఇతర వస్తువుల లోడ్ తో వెళ్తున్న వ్యాన్లు, లారీలు, ట్యాంకర్లు బోల్తా పడితే.. డ్రైవర్, క్లీనర్ చచ్చారా? బతికారా? అన్నది చూడకుండా వాటిని పట్టుకుపోయే పనిలో నిమగ్నం అవుతున్నారు జనాలు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.