నేటికాలంలో స్వార్థ పరుల సంఖ్య పెరిగిపోతుంది. ఎదుటి వారికి కష్టాలు వస్తే పట్టించుకునే వారే ఉండరు. కొందరు మాత్రం మానవ సేవయే మాధవ సేవ అనే మాటను బలంగా నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నా వారికి సాయం చేస్తుంటారు.