శ్రీనగర్లో జరిగిన జీ20 సమ్మిట్లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు రామ్ చరణ్. పాల్గొనడమే కాదు.. అదే సమ్మిట్లో జపాన్ పై తనకున్న ప్రేమను కాస్త హ్యూమరస్గా చెప్పే ప్రయత్నం చేశారు.రామ్ చరణ్ దంపతులు త్వరలో ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా తను తండ్రి కావడంపై కూడా ఇలాంటి హ్యూమర్ కామెంటే చేశారు.