ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా వచ్చే అతిథులకు ప్రత్యేక వంటకాలతో.. మర్చిపోలేని విందు ఏర్పాటు చేస్తాం. మరి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం అందునా దేశ, విదేశాల ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమం అంటే.. ఇక అరెంజ్మెంట్స్ ఏం రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖ వేదికగా జరుగుతున్న జీఎస్ఐ 2023 సదస్సు కోసం ప్రభుత్వం ప్రత్యేక వంటకాలను అతిథులకు వడ్డించనుంది. ఆ వివరాలు
మహా శివరాత్రి రోజున శివ భక్తులు తప్పకుండా ఉపవాసం ఉంటారు. ఈ రోజును అత్యంత భక్తి శ్రద్దలతో, పూజలతో, శివుడికి అభిషేకాలు నిర్వహిస్తూ.. శివ నామస్మరణాన్ని జపిస్తూ గడుపుతారు. అయితే ఈ ఉపవాసం రోజు ఏ ఆహారపదార్థాలు తీసుకోవాలి, ఏం తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.