పాక్ మాజీ ప్రధాని మనవరాలు ఫాతిమా తన భర్తతో కలిసి శివాలయానికి వెళ్లారు. అక్కడ శివలింగానికి స్వయంగా పూజలు చేశారు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.