తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. రైతుల రుణమాఫీ ప్రక్రియను పున: ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రేపటి నుంచే దీనికి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.