ధోనీ ఫ్యాన్స్ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అదే జరుగుంటే.. స్టేడియంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ గాయపడేవారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ ఏం జరిగింది?
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన 75వ అంతర్జాతీయ శతకం బాదాడు. ఇక ఈ సెంచరీని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఇక తాజాగా ఓ రాష్ట్రానికి చెందిన విరాట్ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్లు హేట్సాఫ్ అంటున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఊరమాస్ సినిమాలలో చెన్నకేశవరెడ్డి ఒకటి. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్ పక్కన పెడితే.. ఆ సినిమా ప్రేక్షకులలో, ఫ్యాన్స్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. 2002లో సెప్టెంబర్ 25న చెన్నకేశవ రెడ్డి థియేట్రికల్ రిలీజై అప్పట్లోనే మాస్ జాతర జరిపింది. ఇప్పుడు ఇరవై ఏళ్ళ […]