రైతు దేశానికి వెన్నుముక్క అంటూ రాజకీయ నేతలు గొంతులు పోయేలా అరుస్తారు. కానీ వారు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక మన దేశంలో చాలా మంది రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటనే ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏటూరి నాగారం మండలం శివాపురం గ్రామంలో బేతిల్లి కుమార్ అనే […]