అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. ఉప్పు నుండి కందిపప్పు వరకు అన్ని నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి నిచ్చేనేస్తున్నాయి. అటు కూరగాయ ధరలు చూసి సామాన్యుడు భయపడుతున్నాడు. గతంలో 200 రూపాయలు తీసుకు వెళ్తే.. ఓ సంచి నుండా కూరగయాలు వచ్చేవి.