అన్ని టెక్ కంపెనీలు ఇటీవలి కాలంలో వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు, భవిష్యత్ లో గడ్డు పరిస్థితులు రాకుండా ఉండేందుకు లేఆఫ్స్ కి వెళ్తున్నట్లు వెల్లడించాయి. గూగుల్ సంస్థ కూడా దాదాపు 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఉద్యోగుల పనితీరును బట్టి సంస్థలు వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు ఇవ్వడం గురించి వినే ఉంటారు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాత్రం ఇందులో అంతకు మించి అనే చెప్పాలి. తమ కంపెనీలోని ఒక ఉద్యోగికి ఆయన ఏకంగా వేల కోట్ల విలువైన గిఫ్ట్ ఇచ్చారు.
ఈపీఎఫ్.. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ఉద్యోగి జీతంలోంచి నెలనెలా కొంత మొత్తాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడమే. ఇలా పొదుపు చేయడమే కాకుండా.. ఆ మొత్తానికి వడ్డీని కూడా చెల్లిస్తుంది. సాధారణంగా ఈ పీఎఫ్ మొత్తాన్ని పదవీ విరమణ తర్వాత లేదా ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత తీసుకుంటుంటారు. అయితే.. ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ, పీఎఫ్ లో కొంత మొత్తాన్ని పాక్షికంగా ముందే విత్ డ్రా […]
సాధారణంగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు.. నెలకు ఒకటి, అరా.. లేదంటే రెండు మూడు నెలలకు కలిపి ఒకేసారి 3-4 రోజుల సెలవులు పెడతారు. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న ఉద్యోగి అయినా సరే.. ఏడాదికి ఒక్కసారైనా కచ్చితంగా సెలవు పెడతారు. అసలు ఏళ్ల తరబడి సెలవు అనేది లేకుండా పని చేయడం అంటే సాధ్యం అయ్యే పని కూడా కాదు. ఇంట్లో వాళ్లకో, మనకో అనారోగ్యం తలెత్తవచ్చు. మన ఆత్మీయులు ఎవరైనా దూరం కావచ్చు. ఇలా […]
ప్రస్తుతం ఉన్న ఎంఎన్సీ(MNC) కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు చాలా మంచి పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్ బ్రాంచ్లు ఉన్నాయి.. వేలాది మంది ఉద్యోగులు సంస్థలో పని చేస్తున్నారు. ఇక టాటాల కంపెనీ కావడంతో ప్రజల్లో టీసీఎస్ పట్ల విశ్వసనీయత ఎక్కువ. ఇక ఈ కంపెనీలో ఉద్యోగం రావాడం చాలా గ్రేట్గా భావిస్తారు. ఇక టీసీఎస్ యాజమాన్యం కూడా తన ఉద్యోగుల పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుందనే పేరుంది. మరి ఇంత మంచి పేరు కలిగిన […]
ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న కంపెనీగా టీసీఎస్ అరుదైన ఘనత సాధించింది. 155దేశాల నుండి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు ఇక్కడ ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36.2శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారని టాటా గ్రూపు వెల్లడించింది. ప్రస్తుతం జూన్ 30వ తేదీ వరకు చూసుకుంటే, 509,058మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20వేలకై పైగా ఉద్యోగులను తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందువల్ల దేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీగా రికార్డుకెక్కింది. 1963లో జన్మించిన […]
కరోనా సెకెండ్ వేవ్ ఐటీ రంగంపై తాత్కాలిక ప్రభావాన్నే చూపింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్కు ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మనవాళ్లు ముందుండటం కలిసొచ్చే అంశం. చాలామంది ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొవిడ్-19 బారిన పడడంతో మొదట్లో ఇబ్బందులు ఎదురైనా, మళ్లీ పరిస్థితులు కుదుట పడ్డాయి. ఐటీ సంస్థలు కొత్త ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం డిజిటల్కు పెరిగిన ప్రాధాన్యం నేపథ్యంలో నిపుణులైన […]