ఎపిలో పలు చోట్ల భూమి కంపించింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో భూ కంపం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు.
సోమవారం టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రకృతి కోపానికి ఆ రెండు దేశాలు అల్లకల్లోలంగా మారాయి. తీవ్ర భూకంపం ధాటికి వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాల్లో 2300 మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ఈ ఘోర విపత్తకు సంబంధించిన ఓ విషయం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాబోయో ప్రమాదాన్ని పక్షులు ముందుగానే గుర్తించాయి. భూకంపం రావడానికి కొన్ని […]
టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాల్లో సోమవారం వరుస భూకంపాలు ఆ దేశాలను అతలాకుతలం చేశాయి. సోమవారం ఉదయం జరిగిన ప్రకృతి విపత్తులో సుమారు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదైంది. అపార్ట్ మెంట్లు, ఆసుపత్రులు ఒక్కటేమిటీ నివాసాలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి. ఇంకా శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని […]
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం ఏర్పడింది. రాజధానితో పాటు ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో అనేక బలమైన ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ఈ భూకంపం ఏర్పడింది. 30 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. భూకంప కేంద్రం నేపాల్ లో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ చెబుతుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంప కేంద్రం లోతు 10 కిలో మీటర్లు ఉండవచ్చునని నేషనల్ సెంటర్ ఫర్ […]
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల సంబవిస్తున్న భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల నెపాల్ లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంబవించింది. ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం భయాందోళన సృష్టించింది.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదయ్యింది. ఈ భూకం తీవ్ర ప్రభావం భారత్ పై పడింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. అయితే […]