ఈమధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో క్లాసిక్ అనదగ్గది ‘సీతారామం’. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని గతంలో జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై ఆ మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పందించారు.