ముంబయి మ్యాచ్ గెలిచింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మర్చిపోలేని చెత్త రికార్డు వచ్చి చేరింది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ లో తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ అయిన మన్ దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును సైతం బ్రేక్ చేశాడు.