ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ వివాదం చుట్టు ముట్టింది. కబాలి నిర్మాత కేపీ చౌదరి కస్టడీలో వెల్లడించిన అంశాలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొస్తున్నప్పటికి ప్రయోజనం లేకుండా పోతుంది. మత్తు పదార్థాల వాడకంతో యువత భవిష్యత్ ను నాశనం చేసుకుంటుంది.
ఈ మద్య కాలంలో వివాహబంధాలు ఒక్క ఏడాది కూడా కొనసాగడం లేదు.. ఇష్టం లేని పెళ్లి.. ఆర్థిక పరిస్థితులు, వివాహేతర సంబంధాలు.. కారణాలే ఏవమైనా పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు.
మీరు రీల్స్ చేస్తారా.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రీల్స్ చేయండి.. డబ్బులు సంపాదించండి అనే ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
కేరళలో ఖైదీ మూవీ సన్నివేశం రిపీట్ అయ్యింది. భారీ స్కెచ్ వేసి మరీ రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు. సముద్రజలాల్లో భారత్ కు డ్రగ్స్ ని తరలిస్తున్న ఓడను ఛేజ్ చేసి మరీ 2500 కిలోల ప్రమాదకరమైన డ్రగ్ ని పట్టుకున్నారు.
ప్రస్తుతం సామాన్యుడు మార్కెట్ లోకి వెళ్లి ఏది కొనాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సామాన్యులు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది.. దానికి తోడు నిత్యం పెరుగుతున్న ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారుతున్నాయి. గ్యాస్, ఇంధన ధరలు చుక్కలనంటుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్.. రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు సంచలన విషయాలు ఈ కేసులో బయటప్డడాయి.
మన దేశంలోకి అక్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తరలించాలనుకున్న విదేశీ కుట్ర భగ్నమైంది. అక్రమంగా తరలించేందుకు తీసుకొచ్చిన రూ.425 కోట్ల విలువైన హెరాయిన్ను కోస్ట్గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు.
మత్తు పదార్థాలు, వ్యసనాలకు బానిసలై.. జీవితాలు తల కిందులవుతున్నా యువత పెడదారి పడుతూనే ఉన్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మత్తు పదార్థాల విక్రయం జోరుగా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వ్యాపారం ముసుగులో మత్తు ఇంజెక్షన్లను అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో వెలుగు చూసింది. మత్తు ఇంజెక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని బుధవారం దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటకొచ్చింది. తుక్కు వ్యాపారం మాటన […]
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను […]