దేశంలో నిత్యం ఏదో ఒక చోట బంగారం అక్రమ రవాణాకు సంబంధించి వార్తలు వెలుగు చూస్తూనే ఉంటాయి. విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించి పట్టుబడే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి అధికారులు ఏకంగా 100 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు..