ఈ మద్య మనుషులు డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, పండ్ల రసాల చివరికి చిన్నా పెద్ద తాగే పాలు సైతం కల్తీ చేస్తున్నారు.