వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థి ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను సీపీ రంగనాథ్ వెల్లడించారు.