శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనానికి 20 మంది ప్రయాణికులతో బయలు దేరిన ఓ బస్సు బోల్తా పడింది.