తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాసుపత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మార్చామని.. ఇక్కడ అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొన్ని చోట్ల ఇప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతూనే ఉంది.
వైద్యో నారాయణో హరి అంటారు.. ఆ దేవుడు మనకు ఊపిరి పోస్తే.. వైద్యులు ఏ ఆపద ఉన్నా మన ప్రాణాలు రక్షిస్తుంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ ఈ మద్య కొంత మంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తీసుకు వస్తున్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవటానికి ఇష్టపడుతూ ముందుకొస్తున్నారు. కంటికి కనిపించని ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు పండు ముసలి నుంచి యుక్త వయసు వరకు ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ వ్యాక్సిన్ డోసులు వేయించుకుంటున్నారు. ఇక వ్యాక్సిన్ వేయించుకుని అది ఏదో గొప్ప చేశామన్నట్లుగా ఫోటో దిగటం, ఆ తర్వాత స్టేటస్ లు పెట్టడం ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ఇలా ఫోటో ఫోజులో పడి వైద్యులు […]