ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..