న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సతమతమవుతున్న జనానికి నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను కొంత మేర తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్య తరగతి వారికి ఇది నిజంగా తీపి కబురే అని చెప్పవచ్చు. దీపావళి పండగ సందర్బంగా మోదీ ప్రభుత్వం […]