ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఖాళీ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. భూ యజమానులకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పలువురికి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చాలా మంది తక్కువ సమయంలోనే విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం రక రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వీరు చేసే సంట్స్ పై విమర్శలు కూడా వస్తున్నాయి.